పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చిన నరేంద్రమోదీ

పాకిస్థాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లే రావి నది నీటి ప్రవాహన్ని కేంద్రం నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ నీటిని జమ్మూకశ్మీర్కు మళ్లించాలని భావిస్తోంది. ఈ నీటితో 32 వేల హెక్టార్లను సాగు చేయవచ్చు. ఇటీవల చీనాబ్ నది నీటిని కూడా భారత్ మళ్లించింది. కశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ఈ నీటిని ఉపయోగించుకుంటోంది. తద్వారా మనకు దక్కాల్సిన వాటాను మన దేశానికి ఉపయోగపడేలా భారత ప్రధాని నరేంద్రమోడీ.

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *