బెంగుళూరు బాంబ్ బ్లాస్ట్: బస్సులో వచ్చి ఇడ్లీ తిని బాంబ్ పెట్టి వెళ్ళాడు.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడుపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పేలుడులో 10 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు పోలీసులు ఐపీసీ సెక్షన్‌…

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ‘కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ప్రభుత్వ నిబంధనల వెనకున్న లక్ష్యం. ఇద్దరి కంటే ఎక్కువ మంది…

రాశి ఖన్నా అందాల విందు

టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రాశి ఖన్నా హాట్ హాట్ ఫోటో షూట్ తో అభిమానులకు కనువిందు చేసింది. లేస్టెస్ట్ ఫోటో షూట్ చేసిన రాశిఖన్నా రెడ్ డ్రెస్ లో హాట్ పోజులతో రెచ్చిపోయింది.

BRS పార్టీకి మరో భారీ షాక్. బిబి పాటిల్ రాజీనామా బీజేపీలో చేరిక

జహీరాబాద్ సిట్టింగ్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ బిబి పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు కు పంపారు. వెంటనే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో తరుణ్ చుగ్…

గల్ఫ్ దేశాల నిషేధం తరువాత కూడా ఆర్టికల్ 370 కలెక్షన్స్ అదుర్స్

ఆర్టికల్ 370 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 6: యామీ గౌతమ్ చిత్రం గల్ఫ్ నిషేధం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ₹44.60 కోట్లు వసూలు చేసింది ఆర్టికల్ 370 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 6: యామీ గౌతమ్ నటించిన బాలీవుడ్ మూవీ…

బీజేపీ లిస్ట్ రెడీ, BRS ఎంపీలు బీజేపీలోకి.

తెలంగాణ బీజేపీ ఎన్నికల బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉండవచ్చు. సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని మారుస్తారు అనే అవకాశం ఉందని వినిపించినా కూడా చివరకు సోయం బాపురావుకే అవకాశం దక్కింది. మిగితా…

గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌లో భాగంగా తక్కువ భూమి కక్ష్యలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు, ఇది మొదటి సిబ్బందితో కూడిన భారత అంతరిక్ష యాత్ర. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్…

మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల సిలిండర్ వీరికే

మహాలక్ష్మి పథకం గైడ్‌ లైన్స్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. రూ. 500 గ్యాస్ సిలిండర్ కావాలంటే తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింపు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారే పథకానికి అర్హులు మహిళ…

8వ సారి కేజ్రీవాల్ కు సమన్లు జారీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’లో విచారణ నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరింది. ఎక్సైజ్ పాలసీ “స్కామ్”తో ముడిపడి ఉన్న…

పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చిన నరేంద్రమోదీ

పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చిన నరేంద్రమోదీ పాకిస్థాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లే రావి నది నీటి ప్రవాహన్ని కేంద్రం నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ నీటిని జమ్మూకశ్మీర్కు మళ్లించాలని…